పట్టపగలు బిజీ మార్కెట్‌లో మహిళపై దారుణం | Sakshi
Sakshi News home page

పట్టపగలు బిజీ మార్కెట్‌లో మహిళపై దారుణం

Published Wed, Dec 21 2016 6:16 PM

ఉత్తర ప్రదేశ్ లో మరో అమానుషం చోటు చేసుకుంది. తమను వేధిస్తున్న వారిని ప్రశ్నించిన పాపానికి ఓ జంటపట్ల దుండగులు అమానుషంగా ప్రవర్తించారు. గుండాల్లో చెలరేగిన ఆ దుర్మార్గులు ఆ యువ దంపతులపై దారుణంగా దాడిచేసి కొట్టారు. ఉత్తరప్రదేశ్ లోని అగ్రా, మణిపురి జిల్లాలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ మొత్తం ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

Advertisement
Advertisement