ప్రధాని మోదీపై మాల్యా విసుర్లు | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీపై మాల్యా విసుర్లు

Published Sun, Jan 1 2017 5:40 PM

టెక్నాలజీతో అవినీతిని నిర్మూలిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. తనపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. దర్యాప్తు సంస్థల్లో టెక్నాలజీని ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించారు.

Advertisement
Advertisement