బాలసదన్‌ విద్యార్థులకు భరోసా.. | Sakshi
Sakshi News home page

బాలసదన్‌ విద్యార్థులకు భరోసా..

Published Fri, Nov 17 2017 7:14 AM

స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన బాలసదన్‌ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వైఎస్‌జగన్‌కు విన్నవించుకున్నారు. గురువారం ప్రజాసంకల్ప యాత్ర ఆళ్లగడ్డ మండలంలోని పెద్దచింతకుంట గ్రామానికి చేరుకోగా బాలసదన్‌ విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి జననేతను కలిసి మాట్లాడారు.