ప్రజాస్వామ్యాన్ని కాపాడండి | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

Published Fri, Apr 7 2017 7:16 AM

పార్టీ ఫిరాయింపులను అరికట్టలేనిపక్షంలో అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీల్లో ఇవే పరిణామాలు చోటుచేసుకుం టాయని, చివరకు ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement