హర్షవర్థన్‌ రెడ్డి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ | Sakshi
Sakshi News home page

హర్షవర్థన్‌ రెడ్డి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

Published Fri, Jun 16 2017 4:15 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. గండికోట ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రిని నిర్లక్ష్యం చేశారని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌ శుక్రవారం వీరపునాయునిపల్లె మండలం పాయసంపల్లెలో ఆత్మహత్య చేసుకున్న హర్షవర్థన్‌ రెడ్డి కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. హర్షవర్థన్‌ రెడ్డి కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు.