'నేనే చెబుతున్నా.. ఆ భూములన్నీ ఇచ్చెయ్' | Sakshi
Sakshi News home page

'నేనే చెబుతున్నా.. ఆ భూములన్నీ ఇచ్చెయ్'

Published Thu, Jul 2 2015 7:42 PM

కాకినాడ సెజ్లో భూములన్నీ తనవేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారని.. ఇప్పుడు తానే చెబుతున్నా.. ఆ భూములన్నింటినీ రైతులకు తిరిగి ఇచ్చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement