ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా తీసుకోండి | Sakshi
Sakshi News home page

ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా తీసుకోండి

Published Tue, Jun 27 2017 3:17 PM

ప్లీనరీ సమావేశాలను ప్రతిష్టాత్మంగా తీసుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.