'ఎట్ హోం'లో అరుదైన కలయికలు | Sakshi
Sakshi News home page

'ఎట్ హోం'లో అరుదైన కలయికలు

Published Tue, Aug 16 2016 8:43 AM

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్ర్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఇచ్చిన ఎట్ హోం అహ్లాదకరంగా జరిగింది. తెలంగాణ, ఏపీల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, ఎన్.చంద్ర బాబు నాయుడు హాజరయ్యారు.