'హైదరాబాద్ కలిసికట్టుగా నిర్మించుకున్నరాజధాని' | Sakshi
Sakshi News home page

'హైదరాబాద్ కలిసికట్టుగా నిర్మించుకున్నరాజధాని'

Published Sun, Jan 12 2014 2:37 PM

'వచ్చే 10 ఏళ్లలో హైదరాబాద్ ను వదిలి వెళ్లాలంటున్నారు. అది అందరం కలిసి కట్టుగా నిర్మించుకున్న రాజధాని. 50 శాతం బడ్జెట్ ఉన్న హైదరాబాద్ ను వదిలితే సీమాంధ్రలో ఆదాయం పరిస్థితి ఏంటి?'అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు