లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్ | Sakshi
Sakshi News home page

లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్

Published Fri, Aug 28 2015 6:59 AM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నెల్లూరు జిల్లాకు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం గురువారం ఆత్మహత్యచేసుకున్న లక్ష్మయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement