Sakshi News home page

'నా బిడ్డను ఆశీర్వదించండి'

Published Sat, Oct 10 2015 12:17 PM

'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టినపుడు నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నాని చెప్పాను. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నాడు. ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా మీ దగ్గరకు వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలని, ప్రజలందరికీ మేలు జరగాలని నిరవధిక దీక్ష చేస్తున్నాడు. మీరు నా బిడ్డను ఆశీర్వదించండి' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు

Advertisement

What’s your opinion

Advertisement