'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టినపుడు నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నాని చెప్పాను. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నాడు. ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా మీ దగ్గరకు వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలని, ప్రజలందరికీ మేలు జరగాలని నిరవధిక దీక్ష చేస్తున్నాడు. మీరు నా బిడ్డను ఆశీర్వదించండి' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు
'నా బిడ్డను ఆశీర్వదించండి'
Published Sat, Oct 10 2015 12:17 PM
Advertisement
Bullet List Block
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
What’s your opinion
Advertisement