ఎమ్మెల్సీ ఫలితాలలో ఫలించిన ప్రలోభాల పర్వం | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఫలితాలలో ఫలించిన ప్రలోభాల పర్వం

Published Tue, Mar 21 2017 6:33 AM

ప్రజల తీర్పుతో గెలిచినటువంటి వాళ్లను అధికార బలంతో ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.