ఏం చేశారో చెప్పండి? | Sakshi
Sakshi News home page

ఏం చేశారో చెప్పండి?

Published Sun, Jun 4 2017 7:24 AM

స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ యామినీబాల ఎస్సీల ఓట్లతో గెలిచారు. ఆమె తల్లి శమంతకమణి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. తల్లీకూతుళ్లు ఈ మూడేళ్లలో ఎస్సీలకు ఏ ఒక్క మేలైనా చేశారా? కాంట్రాక్టు పనులు వస్తే కమీషన్లకు అమ్ముకుంటున్నారు.

Advertisement
Advertisement