ఒక్క ఇటుక అయినా అక్కడ పెట్టారా? | Sakshi
Sakshi News home page

ఒక్క ఇటుక అయినా అక్కడ పెట్టారా?

Published Thu, Sep 14 2017 3:49 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని పేరుతో తరతరాలకు తరగని ఆస్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపాదించుకుంటున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు