పదోతరగతి పేపర్ లీకేజీ అంశంపై బుధవారం ఏపీ శాసనసభ దద్దరిల్లింది. వైఎస్ఆర్ సీపీ సభ్యులు పేపర్ లీకేజీపై చర్చకు పట్టుబట్టి పోడియం వద్ద నినాదాలు చేయడంతో స్పీకర్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస్లను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నారాయణ టీడీపీకి పెట్టుబడి పెట్టారు కాబట్టే లీకేజీ వ్యవహారంపై చంద్రబాబు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పేపర్ లీకేజీ వల్ల పేద విద్యార్ధులకు అన్యాయం జరుగుతుంటే.. లీక్ చేసుకుంటూ నారాయణ గ్రేడ్లు సాధిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు.
అందుకే చంద్రబాబు చూసీ చూడనట్టు
Published Tue, Mar 28 2017 10:17 AM
Advertisement
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement