Sakshi News home page

పోరాడుతున్నందునే టార్గెట్ చేస్తున్నారు

Published Wed, Dec 23 2015 6:32 AM

రాష్ట్రంలో బాధిత మహిళల తరపున, ప్రజల తరపున శాసనసభలో గట్టిగా పోరాడుతున్నందునే తనను రాజకీయంగా భూస్థాపితం చేయాలని, సర్వనాశనం చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement