నిధులు కేటాయింపులపై సీఎంకు ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

నిధులు కేటాయింపులపై సీఎంకు ఫిర్యాదు

Published Fri, Nov 25 2016 4:55 PM

నిధుల కేటాయింపులో ఎమ్మెల్యేల హక్కులను ప్రభుత్వం హరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం కలిశారు. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదంటూ సీఎంకు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement