ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం

Published Tue, Apr 11 2017 7:30 AM

ఢిల్లీలో సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. విఠల్‌భాయ్‌ పటేల్‌ హౌస్‌(వీపీ హౌస్‌)లో కేటాయించిన క్వార్టర్‌లో పూజాకార్యక్రమంతో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

Advertisement
Advertisement