మార్చి 19న భారత్, పాక్ మ్యాచ్ | Sakshi
Sakshi News home page

మార్చి 19న భారత్, పాక్ మ్యాచ్

Published Sat, Dec 12 2015 7:09 AM

వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టి20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించారు. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉండగా, మార్చి 19న ధర్మశాలలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.