ప్రస్తుత ఐపీఎల్లో మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్లో అంతగా రాణించలేకపోవచ్చు, కానీ వికెట్ల వెనుక అతని జోరుకు అడ్డుకట్ట వేసేవారే లేరు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- రైజింగ్ పుణె సూపర్ జెయింట్ మ్యాచ్లో మిస్టర్ కూల్ ఇదే నిరూపించాడు. అద్భుతమైన వికెట్ కీపింగ్ నైపుణ్యంతో రెప్పపాటులో బెంగళూరు బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ను స్టంపౌట్ చేశాడు.
వావ్! ధోనీ మెరుపు తగ్గలేదు!
Published Tue, Apr 18 2017 1:55 PM
Advertisement
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement