మైదానంలో నిద్రపోయిన ధోని! | Sakshi
Sakshi News home page

మైదానంలో నిద్రపోయిన ధోని!

Published Mon, Aug 28 2017 6:55 AM

శ్రీలంకతో జరగుతున్న మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్డేడియంలో హాయిగా నిద్రించాడు. అదేంటి.. మ్యాచ్ మధ్యలో నిద్రేంటి అనుకుంటున్నారా..! లంక నిర్దేశించిన 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 44 ఓవర్లలో 210 పరుగులు చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement