రత పర్యటన మును్మందు ఎంత కఠినంగా సాగబోతోందో ఆస్ట్రేలియా జట్టుకు టెస్టు సిరీస్ తొలి రోజే స్పష్టంగా అర్థమయ్యంది. తొలి సెషన్ లో.. ఫర్లేదు బాగానే ఆడుతున్నారే.. అనుకునేంతలో భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పేసర్ ఉమేశ్ యాదవ్ రివర్స్ స్వింగ్ దెబ్బకు కంగారూ బ్యాట్స్మెన్ ఒక్కొక్కరు తోకముడిచారు. అటు స్పిన్నర్లు అశ్విన్, జడేజా తమ వంతు సహకారం అందించడంతో భారత్ తొలి రోజే స్పష్టవైున ఆధిక్యాన్ని ప్రదర్శించగలిగింది.
తొలి రోజే 'కంగారు' పడ్డారు
Published Fri, Feb 24 2017 6:48 AM
Advertisement
Bullet List Block
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
What’s your opinion
Advertisement