మూడోసారి ప్రపంచ చాంపియన్‌గా భారత్ | Sakshi
Sakshi News home page

మూడోసారి ప్రపంచ చాంపియన్‌గా భారత్

Published Sun, Oct 23 2016 6:58 AM

కబడ్డీ ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడల మంత్రి విజయ్ గోయెల్, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు జట్టును అభినందించారు. క్రీడాకారులు హర్భజన్, వీవీఎస్ లక్ష్మణ్, జ్వాల కూడా జట్టును ప్రశంసించారు.