టీమిండియా కొత్త స్పాన్సరర్‌గా ఒప్పో | Sakshi
Sakshi News home page

టీమిండియా కొత్త స్పాన్సరర్‌గా ఒప్పో

Published Wed, Mar 8 2017 7:04 AM

భారత క్రికెట్‌ ఆటగాళ్ల జెర్సీలపై ఇక ఒప్పో మొబైల్‌ బ్రాండ్‌ లోగో కనిపించనుంది. ఇప్పటిదాకా కొనసాగిన స్టార్‌ ఇండియా గ్రూప్‌ తమ ఒప్పందాన్ని కొనసాగించేందుకు ఆసక్తి చూపలేదు.దీంతో ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తిదారు ఒప్పో కంపెనీతో బీసీసీఐ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Advertisement
Advertisement