జయహో సాక్షి | Sakshi
Sakshi News home page

జయహో సాక్షి

Published Thu, Aug 18 2016 8:52 AM

ఎట్టకేలకు రియో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ కాంస్య పతకాన్ని సాధించింది

Advertisement

తప్పక చదవండి

Advertisement