ఫార్మాట్ మారినా భా రత జోరులో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. టెస్టుల్లో ఘన విజయాల తర్వాత రంగు దుస్తుల్లోనూ మన టీమ్ మెరిసింది. అక్కడ సారథిగా ముందుండి నడిపించిన కోహ్లి, ఇక్కడ అలవాటైన రీతిలో ఆటగాడిగా మరో చూడచక్కటి ఇన్నింగ్స ఆడాడు. అంతకుముందు మన బౌలర్లు కూడా అంచనాలకు మించి రాణించారు. ఫలితంగా వన్డే సిరీస్ను ఏకపక్ష గెలుపుతో ప్రారంభించిన టీమిండియా సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
కోహ్లీ హాఫ్ సెంచరీ.. భారత్ ఘనవిజయం
Published Mon, Oct 17 2016 6:11 AM
Advertisement
తప్పక చదవండి
Advertisement