దేశీయ ఐటీ నిపుణులకు జపాన్‌ గుడ్‌న్యూస్‌ | Sakshi
Sakshi News home page

దేశీయ ఐటీ నిపుణులకు జపాన్‌ గుడ్‌న్యూస్‌

Published Sat, Mar 10 2018 8:26 AM

భారత ఐటీ నిపుణులకు టాప్‌ ఫేవరెట్‌ దేశంగా ఇక నుంచి జపాన్‌ కూడా నిలువబోతుంది. భారత్‌ నుంచి రెండు లక్షల మంది టెకీలను నియమించుకోవాలని జపాన్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిసింది. హెచ్‌-1బీ వీసాల విషయంలో అమెరికాలో తీవ్ర కఠినతర పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశీయ ఐటీ నిపుణులకు ఇది గుడ్‌న్యూస్‌గా మారింది.