సిక్కా షాక్‌తో రూ.30వేల కోట్లు మటాష్‌ | Sakshi
Sakshi News home page

సిక్కా షాక్‌తో రూ.30వేల కోట్లు మటాష్‌

Published Sat, Aug 19 2017 11:01 AM

విశాల్‌ సిక్కా తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఇన్ఫోసిస్‌ షేర్లు భారీగా కుదేలవుతున్నాయి. నేటి సెషన్‌లో ఇన్ఫోసిస్‌ షేరు విలువ 52 వారాల నష్టంలో 13 శాతం మేర నష్టపోయి, రూ.884.40 వద్ద కనిష్ట స్థాయిలను నమోదుచేస్తోంది

Advertisement

తప్పక చదవండి

Advertisement