ఇవి మన ప్రభుత్వం సాధించిన విజయాలు..! | Sakshi
Sakshi News home page

ఇవి మన ప్రభుత్వం సాధించిన విజయాలు..!

Published Thu, Feb 29 2024 3:33 PM

2014-19లో ఆరు శాతం ఉన్న రెవెన్యూ రాబడి మన ప్రభుత్వంలో 16.7 శాతంకి వచ్చింది. సులభతరం వాణిజ్యంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. 13 లక్షలకు పైగా రైతులకు సేవలను అందిస్తూ మన రైతుభరోసా కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి -ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.

Advertisement
Advertisement