వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం ద్వారా మన లక్ష్యం నెరవేరుతుంది | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం ద్వారా మన లక్ష్యం నెరవేరుతుంది

Published Thu, Aug 10 2023 11:04 AM

ఈ రోజు ఇచ్చే 18,883 మంది పిల్లల్లో.. డిగ్రీ చదివే నా చెల్లెళ్లు 8,524 మంది ఉన్నారు. ఇందులో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వీటన్నింటి ద్వారా లబ్ధి పొందినవారు 7,344 మంది ఉన్నారు. మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతోందని ఈ లెక్కలు చూసినప్పుడు సంతోషంగా ఉంది -సీఎం శ్రీ వైయస్ జగన్.