Sakshi News home page

₹100 కోట్లతో అడ్వకేట్‌ వేల్ఫేర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు..!

Published Tue, Dec 19 2023 11:32 AM

వైయస్‌ఆర్‌ లా నేస్తం కార్యక్రమమే కాకుండా ₹100 కోట్లతో అడ్వకేట్‌ వేల్ఫేర్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. న్యాయవాదుల అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాలకోసం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ₹25 కోట్ల ఆర్థిక సాయం అందించాం -సీఎం వైయస్ జగన్.

Advertisement

What’s your opinion

Advertisement