Sakshi News home page

ఏపీలో శిశు సంరక్షణ భేష్.. నవ జాత శిశువులకు అత్యాధునిక వైద్య చికిత్సలు

Published Fri, Jan 5 2024 12:21 PM

జగనన్న పాలనలో ప్రభుత్వాసుపత్రులు ప్రైవేట్‌ ఆసుపత్రులకు ధీటుగా మారాయి. నవజాత శిశువులకు లక్షల్లో ఖర్చయ్యే చికిత్సలను సైతం ఇప్పుడు ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్నారు. నవజాత శిశువు సంరక్షణ సంబంధించి అత్యాధునిక పరికరాలతో, అధునాతన వైద్య చికిత్సలను అందించబడుతుంది.

Advertisement
Advertisement