తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో #CMYSJagan | Sakshi
Sakshi News home page

తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో #CMYSJagan

Published Tue, Dec 19 2023 10:48 AM

తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సీఎం శ్రీ వైయస్ జగన్ తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించి బాధితులను స్వయంగా కలుసుకుని పరామర్శించారు. నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటానని భరోసానిచ్చారు. పంట నష్టపోయిన రైతులకు 80% రాయితీతో శనగ విత్తనాలను సరఫరా చేస్తామన్నారు.

Advertisement
Advertisement