నేతన్నలకు ఇచ్చినమాట నిలబెట్టుకున్న మనసున్న నేత | Sakshi
Sakshi News home page

నేతన్నలకు ఇచ్చినమాట నిలబెట్టుకున్న మనసున్న నేత

Published Tue, Aug 8 2023 9:01 AM

నాగరికత నేర్పిన నేతన్న బాగుండాలి..చేనేతల జీవితాలు రంగుల మయం కావాలి..ఇదే మన జగనన్న ప్రభుత్వ లక్ష్యం. వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకంతో కలిపి జగనన్న ప్రభుత్వం ఇప్పటి వరకు నేతన్నల సంక్షేమం కోసం వివిధ పథకాల ద్వారా ₹3,706.16 కోట్ల లబ్ధి అందించింది.

Advertisement
Advertisement