ఒకే ఇంట్లో 11 మంది ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఒకే ఇంట్లో 11 మంది ఆత్మహత్య

Published Sun, Jul 1 2018 8:11 PM

 దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం వెలుగు చూసింది. బురారీ ప్రాంతానికి చెందిన ఒకే ఇంట్లో 11 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వీరిలో ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతుల కళ్లకు గంతలతో పాటు నోటికి అడ్డుగా గుడ్డ కట్టి ఉన్నాయి.

Advertisement
Advertisement