దినకరన్‌ అస్త్రం..పళనికి పదవీగండం! | Sakshi
Sakshi News home page

దినకరన్‌ అస్త్రం..పళనికి పదవీగండం!

Published Tue, Aug 22 2017 10:49 AM

తమిళనాడులో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. నిన్నటికి నిన్న అన్నాడీఎంకేలో బద్ధవిరోధులుగా ముద్రపడిన ఓ. పన్నీర్‌ సెల్వం (ఓపీఎస్‌), ఎడపాటి పళనిస్వామి (ఈపీఎస్‌) వర్గాలు విలీనం కాగా.. ఈ విలీనానికి వ్యతిరేకంగా శశికళ వర్గం పావులు కదుతుపుతోంది.