తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు దుర్మరణం | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు దుర్మరణం

Published Wed, Jan 17 2018 9:23 AM

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుత్తుకుడి జిల్లా దళవాయుపురం వద్ద ఓ వ్యాన్‌ అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు

Advertisement

తప్పక చదవండి

Advertisement