ఏసీబీ దాడుల్లో షాకింగ్‌ నిజాలు! | Sakshi
Sakshi News home page

ఏసీబీ దాడుల్లో షాకింగ్‌ నిజాలు!

Published Mon, Sep 25 2017 3:51 PM

టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల అవినీతి బాగోతాలు బట్టబయలు అయ్యాయి. ఏపీ టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ రఘు, ఆయన బీనామీగా భావిస్తున్న విజయవాడ టౌన్‌ ప్లానింగ్‌ ఏవో వెంకటశివప్రసాద్ ఇళ్లపై సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన వేర్వేరు దాడుల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి.