పోలవరం ప్రాజెక్టు వద్ద మరోసారి భూమి కుంగి బీటలు | Sakshi
Sakshi News home page

పోలవరం ప్రాజెక్టు వద్ద మరోసారి భూమి కుంగి బీటలు

Published Sat, Apr 27 2019 3:45 PM

 పోలవరం ప్రాజెక్టు వద్ద మరోమారు భూమి కుంగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రాజెక్టు వద్ద 902 ఏరియాలో భూమి బీటలు వారుతుంది. గతంలో కూడా ఇదే ప్రాంతానికి సమీపంలో భూమి 20 అడుగులు పైకి ఎగదన్ని నెర్రెలు బారి.. ముక్కలు ముక్కలుగా కుంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొద్ది రోజులకే స్పిల్‌వే రెస్టారెంట్‌ వద్ద భూమి కంపించి పగుళ్లు సంభవించాయి.

Advertisement
Advertisement