ఢిల్లీ వేదికగా టీడీపీ పెద్ద డ్రామాకు తెరలేపింది | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వేదికగా టీడీపీ పెద్ద డ్రామాకు తెరలేపింది

Published Wed, Jul 18 2018 2:22 PM

చంద్రబాబు నాయుడును నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లేనని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం వైఎస్సా్‌ర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ పెద్ద డ్రామకు తెరలేపిందని విమర్శించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement