బోగస్‌ ఓట్ల ఫిర్యాదుపై విచారణ ప్రారంభం | Sakshi
Sakshi News home page

బోగస్‌ ఓట్ల ఫిర్యాదుపై విచారణ ప్రారంభం

Published Fri, Feb 8 2019 9:49 PM

 బోగస్‌ ఓట్లపై తాము చేసిన ఫిర్యాదుపై విచారణ ప్రారంభమైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చెప్పారని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. విచారణ 15 రోజుల్లో పూర్తవుతుందన్నారు. రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల్‌కృష్ణ ద్వివేది శుక్రవారం భేటీ అయ్యారు. 

Advertisement
Advertisement