పొత్తుకోసం బాబు కాళ్లావేళ్లాపడ్డారు: అమిత్‌షా | Sakshi
Sakshi News home page

పొత్తుకోసం బాబు కాళ్లావేళ్లాపడ్డారు: అమిత్‌షా

Published Mon, Feb 4 2019 5:41 PM

మోస పూరిత రాజకీయాలు చేసే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు యుటర్న్‌ తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం పలాసలో బీజేపీ ప్రజాచైతన్య బస్సు యాత్రను ప్రారంభించిన అమిత్‌షా.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. 

Advertisement
Advertisement