తెలంగాణ బీజేపీ నేతలపై అమిత్‌ షా ఆగ్రహం | Sakshi
Sakshi News home page

తెలంగాణ బీజేపీ నేతలపై అమిత్‌ షా ఆగ్రహం

Published Fri, Jul 13 2018 4:57 PM

పార్టీ బలోపేతానికి సరైన చర్యలు చేపట్టడం లేదంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర నేతలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బూత్‌ కమిటీల నియామకంలో జాతీయ పార్టీ రూపొందించిన మార్గదర్శకాలతో కాకుండా సొంత ఎజెండాతో ఎందుకు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.