రైతంటే ఇంత అలుసా? | Sakshi
Sakshi News home page

రైతంటే ఇంత అలుసా?

Published Wed, Feb 20 2019 10:08 AM

పురుగు మందు తాగి చనిపోతే నోటి నుంచి నురుగు ఎందుకు రాలేదన్న బాధితుడి కుటుంబ సభ్యులకు ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. కోటేశ్వరరావును రక్షించడానికే భుజాలపై మోసుకుంటూ వెళ్లినట్లయితే నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి గానీ మధ్యలోనే గ్రామస్థులకు ఎందుకు అప్పగించారని నిలదీస్తున్నా సర్కారు నోరువిప్పడం లేదు.