తెలంగాణకు 1.5.. ఏపీకి 6.5 | Sakshi
Sakshi News home page

తెలంగాణకు 1.5.. ఏపీకి 6.5

Published Sat, May 6 2017 7:59 AM

నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న 8 టీఎంసీల నీటిని కృష్ణాబోర్డు ఇరు రాష్ట్రాలకు పంచింది. అందులో తెలంగాణకు 1.5 టీఎంసీలు, ఏపీకి 6.5 టీఎంసీలు కేటాయించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement