‘ఓటుకు కోట్లు’ కేసులో చం‍ద్రబాబే ఏ–1 | Sakshi
Sakshi News home page

‘ఓటుకు కోట్లు’ కేసులో చం‍ద్రబాబే ఏ–1

Published Tue, May 8 2018 7:28 AM

ఎట్టకేలకు ‘ఓటుకు కోట్లు’ కేసు కొలిక్కి రాబోతోంది! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ కేసులో ఏ–1 నిందితుడిగా అభియోగాలు ఎదుర్కోబోతున్నారు.

Advertisement
Advertisement