మళ్లీ ముద్రగడను అడ్డుకున్న పోలీసులు | Sakshi
Sakshi News home page

మళ్లీ ముద్రగడను అడ్డుకున్న పోలీసులు

Published Sun, Aug 27 2017 6:10 PM

తూర్పుగోదావరి వీరవరం వద్ద ముద్రగడ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ముద్రగడ అనుచరులకు పోలీసుల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. ఇందులో కాపు జేఏసీ సభ్యుడు వాసిరెడ్డి ఏసుదాసు కాలికి గాయం అయ్యింది. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న పద్మనాభాన్ని బలవంతంగా తీసుకెళ్లి బస్సులో కూర్చోపెట్టారు.

Advertisement
Advertisement