బైక్ మీద వెళ్తున్న నవ జంటపై దాడి.. | Sakshi
Sakshi News home page

బైక్ మీద వెళ్తున్న నవ జంటపై దాడి..

Published Mon, May 7 2018 10:37 PM

గరుగుబిల్లి మండలం ఐటీడీఏ పార్కు వద్ద బైక్ మీద వెళ్తున్న కొత్తగా పెళ్లైన జంటపై దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు భార్య మెడలో బంగారం లాక్కొని వెళ్తుండగా భర్త అడ్డుకున్నాడు.