గరుగుబిల్లి మండలం ఐటీడీఏ పార్కు వద్ద బైక్ మీద వెళ్తున్న కొత్తగా పెళ్లైన జంటపై దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు భార్య మెడలో బంగారం లాక్కొని వెళ్తుండగా భర్త అడ్డుకున్నాడు.
బైక్ మీద వెళ్తున్న నవ జంటపై దాడి..
Published Mon, May 7 2018 10:37 PM
Advertisement
తప్పక చదవండి
Advertisement