టీడీపీ చౌకబారు రాజకీయం చేస్తుంది | Sakshi
Sakshi News home page

టీడీపీ చౌకబారు రాజకీయం చేస్తుంది

Published Sun, Apr 8 2018 10:52 PM

 అఖిలపక్షంలో నిర్ణయాలు అన్యాయంగా ఉన్నాయని బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన అఖిలపక్షంలో ఏ పార్టీలు పాల్గొనలేదని చెప్పారు. కమిటీల ద్వారా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పడం విడ్డూరం అని అన్నారు.