పీఎన్బీ స్కాంలో వేగాన్ని పెంచిన సీబీఐ తాజాగా మరోకీలక అరెస్ట్ చేసింది. రూ.11,400 కోట్ల పీఎన్బీ కుంభకోణానికి సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంకు జనరల్ మేనేజర్ ర్యాంక్ అధికారి రాజేష్ జిందాల్ను మంగళవారం రాత్రి సీబీఐ అరెస్ట్ చేసింది. 2009 ఆగస్ట్, మే 2011 మధ్య ముంబై బ్రాండీ హౌస్ బ్రాంచ్ హెడ్గా రాజేష్ పనిచేశారు. ప్రస్తుతం రాజేష్ ఢిల్లీ బ్రాంచ్లో జనరల్ మేనేజర్గా ఉన్నారు. ఈయన పదవీకాలంలోనే నీరవ్ మోదీ కంపెనీకి ఎల్ఓయూల జారీ ప్రక్రియ ప్రారంభమైనట్టుగా సీబీఐ భావిస్తోంది. ఇప్పటికే బ్యాంకుకు చెందిన పలువురు కీలక అధికారులు, ఇతర కీలక ఉద్యోగులను ప్రశ్నించిన అనంతరం సీబీఐ అరెస్ట్ చేసింది
పీఎన్బీ స్కాంలో మరో కీలక అరెస్ట్
Published Wed, Feb 21 2018 11:25 AM
Advertisement
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement